Vidhyadhan scholarship 2025 : పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్.
ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన విద్యార్థులను పై తరగతులకు పంపించేందుకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ అనే ఒక స్కాలర్షిప్ పథకాన్ని పదవ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ స్కాలర్షిప్ పదవ తరగతి విద్యార్థులకు గొప్పవరం. దీనిని ఎలా అప్లై చేసుకోవాలో కింద చదవండి.
2025 వ సంవత్సరంలో పదవ తరగతి సరైన విద్యార్థులు వారి మార్పులు అనేవి 90% పైనే ఉండాలి. అదేవిధంగా దివ్యాంగుల పిల్లలు 75% పైన మార్కులు సాధించి ఉండాలి.
స్కాలర్షిప్ ఎంపిక ప్రక్రియ :
ఈ స్కాలర్షిప్ కు మీరు అర్హులు కావాలంటే విద్యాధన్ వారు పెట్టే పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా వారు ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది.
స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఇస్తారు :
మొదటగా 11వ తరగతికి పదివేల రూపాయలు.
రెండవసారి 12వ తరగతికి పదివేల రూపాయలు.
తరువాత వారి యొక్క ఎక్స్ట్రా ఆక్టివిటీస్ కొరకు అదేవిధంగా వారి ట్యూషన్ ఫీజుల కొరకు స్కిల్స్ కొరకు పదివేల నుండి 75 వేల వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్ :
పదవ తరగతి మార్కుల సీటు( ఒరిజినల్ ఆర్ తాత్కాలిక సర్టిఫికేట్)
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్.
అప్లికేషన్ చివరి తేదీ:
జూన్ 30 అప్లికేషన్ చివరి తేదీ.
ఎలా అప్లై చేయాల :
క్రింద ఇచ్చిన వెబ్ సైట్ లో అప్లై చేయండి.
సొంత ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి.
మీరు సైట్ లో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఒక యాక్టివేషన్ కోడ్ వస్తుంది. దానిని ఆక్టివ్ చేసి మీ యొక్క సర్టిఫికెట్ అప్లోడ్ చేయండి .
తరువాత మీకు మెయిల్ కి ఎగ్జామ్ డేట్ వస్తుంది.
Official pdf :
0 కామెంట్లు